ఉర్దూ టీచర్‌ ను వెంటనే నియమించాలి

విజయనగరం నియోజకవర్గం: స్థానిక శాంతినగర్ లో గల ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఉర్దూ టీచర్ లేని కారణంగా జనసేన నాయకులు హుస్సేన్ ఖాన్ మరియు చక్రవర్తి కార్పొరేటర్ అభ్యర్థి వంక నర్సింగరావు, జనసైనికులు సైలాడ అనిల్ స్కూల్ ప్రిన్సిపాల్, స్థానిక కార్పొరేటర్ మరియు సచివాలయం సిబ్బందితో మాట్లాడి వెంటనే ఉర్దూ టీచర్ ను భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.