ఆంధ్రాను తాకట్టు పెడితే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరు: కొట్టే రాజేష్

కడపజిల్లా రాజంపేట నియోజకవర్గం, రాజ్యసభ ఎంపిక పై సిధ్ధవటం మండల జనసేన నాయకులు కొట్టే వెంకట రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో బీసీలు కాపులు, మైనారిటీ, దళిత, క్రిస్టియన్ సోదరులు ఈ వైసీపీ పార్టీకి అండగా ఉండి ఓట్లు వేసి భారీ మెజారిటీతో ఈ సీబీఐ దత్తపుత్రుడిని జైలు పక్షిని సీయం చేస్తే ఆయన కేసులు వాధించే రెడ్డికి తెలంగాణలో తన చెల్లెల పార్టీ బలోపేతంకు బీసీలను ఓటు భ్యాంకు మల్చుకునెందుకు తెలంగాణ బీసీ నాయకుడీకీ రాజ్యసభ ఇచ్చి ఆంధ్రలో ఉన్న వివిధ సామాజిక వర్గాలకు నమ్మక ద్రోహం చేసిన ఈ జైలు పక్షి ఆంధ్ర బాగోగులకు ఆంధ్ర ప్రజలను ఢిల్లీ రాజ్యసభ కు పంపితే వారు సభలో మన సమస్యలు లేవనెత్తి మనకూ నిధులు తెచ్చి ఏపీ అభివృద్ధికీ తోడ్పడుతారు కానీ మీరు తెలంగాణ వారికి ఈ రాజ్యసభ సీట్లు తాకట్టు పెట్టడం ఏంటీ, నీ కేసుల కోసం నీ చెల్లి రాజకీయ పార్టీ కోసం ఆంధ్రాను తాకట్టు పెడితే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని రాబోవు రోజుల్లో మీకు ఈ ప్రజలు గుణపాఠం చెబుతారని రాబోయేది జనసేన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి జనసేన పనిచేస్తుందని ప్రజలు పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని రాజంపేట నియోజకవర్గ ప్రజలను కోరడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో జనసైనికులు కూడ పాల్గొనడం జరిగింది.