గంట్రోతు మనోహర్ కు 50 వేల భీమా చెక్ అందజేసిన బండారు

డా బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా, కొత్తపేట, ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందిన కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన క్రియాశీలక కార్యకర్త గంట్రోతు మనోహర్ కు వైద్యం నిమిత్తం అయిన ఖర్చును పవన్ కళ్యాణ్ తరుపున పార్టీ మెడికల్ ఇన్సూరెన్స్ నుండి 50,000/- రూపాయలు చెక్కును నియోజకవర్గం ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బొక్కా ఆదినారాయణ, మండల అధ్యక్షులు కంఠంశెట్టి సత్యప్రసాద్(చంటి), గ్రామ పార్టీ అధ్యక్షులు ఎన్.ఎన్.మూర్తి, తుల రాజు, సప్తగిరి, పట్టాభి, వీరమహిళ సత్య, మహాదశ బాబులు, పెద్దిరెడ్డి మల్లికార్జనరావు, చొడపనేడి ఉమా మహేశ్వరరావు, తదితర మండల మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.