గట్టి వెంకట్రావు, కడియాల శ్రీనివాస్ లను పరామర్శించిన బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట ఆలమూరు మండలం ఆలమూరు గ్రామం మారుమూల గ్రామాల్లో ఉండే నాయకుల ఉనికిిని, ప్రభుత్వ పథకాలను బాహ్య ప్రపంచానికి తెలియాలంటే అది ఒక్క మీడియాతోనే సాధ్యమవుతుందని, అలాంటి మీడియాలో ప్రతిఫలం ఆశించకుండా రాత్రి పగలు వార్తల సేకరణలో నిమగ్నమయ్యే విలేకర్ల యోగక్షేమాలు మాకు ముఖ్యమని ఆలమూరు వార్తల సేకరణలో భాగంగా ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్, ఆలమూరు విశాలాంధ్ర విలేకరి గట్టి వెంకట్రావు స్వగృహానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు బండారు శ్రీనివాస్ అలాగే ఇటీవల కాలంలో గట్టి సతీమణి అకాలమృతికి వారు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ గట్టి వెంకటరావు ఎటువంటి అధైర్యం చెందవద్దని భరోసా ఇచ్చారు. బండారు శ్రీనివాస్ అలాగే గురువారం కడియాల నాగేశ్వరరావు అకాల మృతి చెందారు, కడియాల శ్రీనివాస్ పరామర్శించి వారు కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి, తెలియజేశారు ఈ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, ఆలమూరు మండల అధ్యక్షులు జనసేన సురపు రెడ్డి సత్య ఆలమూరు జనసేన అధ్యక్షులు, కట్టా రాజు, ఆలమూరు వైస్ ప్రెసిడెంట్ జనసేన, పెట్టా రంగనాథ్, దాసి మోహన, నాస్తిక వెంకటేశ్వరరావు, చల్లా వెంకటేశ్వరావు, శిరిగినీడి పట్టాభి, లంకె సతీష్, పసుపులేటి సాయిబాబా, ఎరుకొండ సుబ్రహ్మణ్యం, కోటా వరలక్ష్మి కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.