అచ్యుత వేణిని పరామర్శించిన బత్తుల దంపతులు

రాజానగరం: సీతానగరం మండలం, ఎదురుపిల్లి గ్రామానికి చెందిన తన్నీరు అచ్యుత వేణికి ఇటీవల ప్రమాదవశాత్తు చేతికి గాయం అయ్యింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వైద్యుల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీరి వెంట జనసేన పార్టీ నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, నాగారపు సత్తిబాబు, మద్దాల యేసు పాదం, కవల గంగారావు, రంగలి అభిరామ్, దాసరి రమేష్, గడ్డం కృష్ణయ్య, ప్రగడ శ్రీహరి, రుద్రం నాగు, గట్టి సత్యనారాయణమూర్తి, మామిడాడ సుబ్రహ్మణ్యం, తన్నీరు సురేష్, పెంటపాటి శివ, ఎరుబంటి శ్రీను, వీరమహిళ లక్ష్మీ, కొండాటి సత్య, సత్యం కృష్ణారావు మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.