చిత్ర లేఖన పోటీలో విజేతలకు బహుమతులు ప్రాధానం
హైదరాబాదులోని కొత్తపేట వాణిజ్య కాలనీ లోని బచపన్ ప్లే స్కూల్లో ఆవరణలో శనివారం జరిగిన విద్యార్ధులకు చిత్ర లేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్ధులకు ప్రతిభా పత్రాలు మరియు బహుమతులు అందించిన కార్యక్రమంలో విజయ రంగాతో కలసి వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి పాల్గొని విజయవంతం చేయటం జరిగింది. ఈ సందర్బంగా వెంకట సాయి ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి చాలా గౌరవం మర్యాదలతో కార్యక్రమం విజయవంతం చేయటం సంతోషకరం.. ఇందులో నేను పాల్గొనటం ఆనందంగా ఉంది.. సహకరించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసారు.