చినకొండేపూడిలో మహిళా సంఘాలతో చర్చించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంఛార్జి బత్తుల బలరామకృష్ణ మరియు వారి సతీమణి జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సీతానగరం మండలం, చినకొండేపూడి గ్రామంలో మహిళా సంఘాలను కలిసి వారి సమస్యలను గూర్చి చర్చించడం జరిగింది.