వంకా సూర్యనారాయణకు ఘననివాళులు అర్పించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో బీసీ నాయకులు వంకా మల్లి బాబు తండ్రి వంకా సూర్యనారాయణ ఇటీవల స్వర్గస్తులు అయినారు. ఈ క్రమంలో బుధవారం వారి పెదకార్యం కార్యక్రమంలో రాజానగరం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు గంగి బ్రహ్మరాజు, కందుల బాబురావు నాయుడు, జనసేన పార్టీ నాయకులు సర్వసిద్ది నాగరాజు, మాగారపు గోవింద్, చిటికెన రఘువీర్, యర్రంశెట్టి శ్రీను, యర్రంశెట్టి చంటి, యర్రంశెట్టి లోవరాజు, యర్రంశెట్టి నాగు, హోటల్ రాజు, మట్ట దుర్గారావు, మారిశెట్టి శివ, మారిశెట్టి ప్రసాద్, సుంకర సూరిబాబు, సుంకర శ్రీను, ఇంటి వెంకటేశ్వర రావు, బెజవాడ శ్రీను గారు, సుంకర గోవింద్ గారు, యర్రంశెట్టి రాజు, అక్కిరెడ్డి వేణు, అడపా శ్రీను, దేనీడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్), మదిరెడ్డి బాబులు, అడబాల బాబీ, అడ్డాల దొరబాబు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.