కార్తీకమాస వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: సైకిల్ వర్తక సంఘం, ఆటో యూనియన్ సంయుక్తంగా రాజానగరం మండలం, చక్రద్వారబంధం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్తీకమాస వనసమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్న వితరణ కార్యక్రమంలో కాసేపు స్థానిక గ్రామ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగిన నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్, జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.. కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు అనందాల గోవింద్, సీనియర్ నేత కురుమళ్ళ మహేష్, చక్రద్వారబంధం జనశ్రేణులు పాల్గొన్నారు.