కార్తీకమాసవన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం మండలం, పాతవెలుగుబంధ గ్రామంలో ఆంజనేయస్వామి గుడివద్ద కార్తీకమాసవన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు, నా సేన కోసం నా వంతు కమిటీ కో’ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముత్యం నరసింహమూర్తి, ముక్కపాటి గోపాలం, బొమ్ముల సాయి, నాల్లమును సోమన్న, కేతమల్ల త్రిమూర్తులు, ప్రగడ నరసింహం, ముక్కుపాటి దుర్గారావు, నురుకుర్తి అప్పారావు, నున్న వేణు, సండ్రు స్వామి, ముసమల్ల వంశీ, చింతల రాంబాబు, పేపకాయల దొరబాబు, ముత్యం బాజీ, సుంకర శ్రీను, ముక్కుపాటి హనుమంతు, నల్లమల్ల సోమన్న, సుంకర పోసియ్య తదితర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.