జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమావేశం

నాగర్ కర్నూల్ జిల్లా: తిమ్మాజిపేట్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోశనివారం రాత్రి గ్రామ జనసైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని జనసైనికులకు పార్టీని మన గ్రామంలో సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వంగ విజయ్ భాస్కర్ గౌడ్, సైదుల్, ప్రసాద్, శ్రవణ్ కుమార్ రెడ్డి, అల్తాఫ్, రామకృష్ణ, రాచుర్ శివ, బాలకృష్ణ, అబ్బా అంజి, శివ, రాకేష్, రాములు, మంగ శ్రీకాంత్, కత్తే మల్లేష్, గొల్ల పరశరాములు, రాచురి నరేష్, సాదిక్ పాషా, దన్నే రమేష్ తదితరులు పాల్గొన్నారు.