భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం వేముల కార్తీక్ అన్నకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొత్తగూడెం ఇంచార్జ్ వేముల కార్తీక్ మాట్లాడుతూ జనసేన పార్టీ కొత్తగూడెంలో బలోపేతం చేద్దామని మరింత కృషి చేద్దామని చెప్పారు. ప్రతీ ఒక్క జనసేన కార్యకర్త, ప్రతీ ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు. జనసేన కార్యకర్తలు దేవా గౌడ్, బ్రహ్మం, రాంబాబు, ఖాసీం, మల్లికార్జున, సాయి మరి కొంతమంది కార్యకర్తలు పాల్గొన్నారు.