బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏ, సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు

రాజంపేట నియోజకవర్గం, వీరబల్లి మండలంలో ఎమ్మార్వోతో బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏ, సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు జనసైనికులు గుగ్గిళ్ళ నాగార్జున చేంగాని తిమ్మయ్య, గుగ్గిళ్ళ వెంకటేశ్వర్లు, కిషోర్, గంగయ్య, రామకృష్ణ, రూప, శేషు తదితరులు పాల్గొన్నారు.