మిలటరీ మాధవరంలో పల్లెపోరులో బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం మండలం, మిలటరీ మాధవరం గ్రామంలో మూడవ రోజు పల్లెపోరులో పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు.