వంగవీటి రంగా వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న బొమ్మిడి నాయకర్

నరసాపురం: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగా 34వ వర్ధంతి సందర్భంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో రంగా కు నివాళులు అర్పించి అనంతరం కొప్పర్రు మరియు నరసాపురం పట్టణాల్లో గల రంగా విగ్రహాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ, జక్కం బాబ్జి, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గుబ్బల మార్రజు, గంట కృష్ణ, తోట అరుణ, బొమ్మడి కృష్ణకుమారి, అంబటి అరుణ, సముద్రాల సత్యవాణి, నిప్పులేటి తారక రామారావు, కోపల్లి శ్రీను, లక్కు బాబి, పులి భుజంగరావు, పోలిశెట్టి సాంబ, రావూరి సురేష్ , పిప్పల సుప్రజ, వలవల సావిత్రి, నియోజవర్గ నాయకులు, వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.