యశ్వంత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం: నరసాపురం పట్టణ 26వ వార్డుకు చెందిన 15 సంవత్సరాల బాలుడు పాలపర్తి యశ్వంత్ అనారోగ్య కారణంగా మృతి చెందిన సందర్భంగా అతని పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.