ఉసిరి సంతర్పణలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామంలో కార్తీకమాసం సందర్బంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఉసిరి సంతర్పణలో పాల్గొన్న జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నరేంద్రపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.