నర్సింహారావుకు శుభాకాంక్షలు తెలిపిన బొంతు

రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు గుండుబోగుల నర్సింహారావు (పెదకాపు) రాజోలు నియోజకవర్గ జనసేన – తెలుగుదేశం పార్టీల సమావేశాల నిర్వహణ, సమన్వయకర్తగా జనసేన పార్టీ నుండి నియమతులైన సందర్భంగా వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దొమ్మేటి సత్యనారాయణ, వీర వెంకట్, లోకేష్.