శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, శుక్రవారం నకరికల్లు గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి గ్రామ సైనికుల ఆహ్వానం మేరకు గ్రామంలో జనసైనికులు ఘనస్వాగతం పలికి ముఖ్య అతిథిగా సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఈ కార్యక్రమానికి హాజరయి స్వామి వారి యొక్క ఆశీర్వచనం తీసుకొని తర్వాత గ్రామ జనసైనికులు ఏర్పాటు చేసినటువంటి ప్రభలను సందర్శించి మొదట కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాలుగు మండలాధ్యక్షులు కౌన్సిలర్ సుమన్ మండల వైస్ ప్రెసిడెంట్ రఫీ బెల్లంకొండ అని గాదె సాంబశివరావు పసుపులేటి పవన్ కుమార్, నకరికల్లు యూత్ లీడర్ డీకొండ లక్ష్మీనారాయణ, పెద్ద ఎత్తున జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.