శ్రీ మత్తు మూర్తి యమ్మన్ దేవస్థానం తిరుమల మహోత్సవాలలో పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి రూరల్ మండలంలోనీ ఎన్నాదేవి గ్రామంలో వావిలాల్ నగర్ తమిళ్ కాలనీ లో మంగళవారం శ్రీ మత్తు మూర్తి యమ్మన్ దేవస్థానం 37వ తిరుమల మహోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యం సెల్వకుమార్ కార్ సోమశేఖర్ ఆహ్వానం మేరకు సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు అమ్మవారి గుడిని సందర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొనడం జరిగినది. కార్యక్రమంలో ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్, రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య, సత్తెనపల్లి రూరల్ అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, చిలకా సత్యం, రాయుడు, బాలకృష్ణ, జాన్ పీరా, నగరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ రఫీ, తమిళ్ కాలనీ వాసులు, ఆలయ కమిటీ మెంబర్స్ జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.