గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బర్మా ఫణిబాబు

నూజివీడు నియోజకవర్గం: నూజివీడు పట్టణంలోని బస్టాండ్ దగ్గర దుర్గా మల్లేశ్వరి ఆలయ గణేష్ కమిటీ, మైలవరపు అప్పారావు షెడ్డు దగ్గర ఉన్న గణేష్ ఉత్సవ కమిటీ మరియు గాంధీనగర్ నందనం తోటలోని జై గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ నవరాత్రి ఉత్సవాల కమిటీ వారి ఆహ్వానం మేరకు నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు బర్మా ఫణిబాబు పూజా కార్యక్రమంలో మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రతి గణేష్ ఉత్సవ కమిటీకి రూ 5116/- రూపాయలను.. మొత్తం ఋశ్.15,348/- అక్షరాల 15 వేల 348 రూపాయలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమాలలో దుర్గ మల్లేశ్వర ఆలయ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మైలవరపు అప్పారావు గారి షెడ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నందనం తోట శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. మరియు నూజివీడు సీనియర్ నాయకులు ఏనుగుల వెంకటేశ్వరరావు, నూజివీడు పట్టణ టిడిపి అధ్యక్షులు మలిశెట్టి జగదీష్, టిడిపి నాయకులు మండా శ్రీను, జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ గొంగాడ. ఉమామహేశ్వరరావు, జనసేన నాయకులు తోట వెంకట్రావు, పాశం నాగబాబు, ఏనుగుల చక్రి, పవన్, గొల్లపల్లి శ్రీకాంత్, ఇరవా ప్రదీప్, బర్మా రాంబాబు, శ్రీను, సూరి, సిద్ధిక్, పల్నాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, నాగబాబు, సాయి రాజేష్, నరసయ్య, వినయ్, మహేష్, వెంకటేష్, గొల్లపల్లి గిరి, పసుపులేటి బంగారయ్య, సూరిబాబు, ఏనుగుల శ్రీకాంత్, దద్దనాల శివ, ఏనుగుల కిషోర్, ఆనమాల జగన్మోహన్రావు, సూరిశెట్టి శివ, కడియం శ్రీను, యంట్రాపాటి సాయి, నాయుడు కిషోర్, పాదం శివకృష్ణ, అనిల్ కుమార్, చెలా సాయికృష్ణ, పోతుల సాయికుమార్, సందీప్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.