జనసేన ఉమ్మడి విజయనగరం జిల్లా మండల అధ్యక్షులకు సన్మాన కార్యక్రమం

గజపతినగరం: జనసేన పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా మండలాధ్యక్షులుగా నియమించబడిన వారికి మంగళవారం గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో 9 నియోజకవర్గాల నుంచి వీరమహిళలు, సీనియర్ నాయకులు, జన సైనికులు స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. నూతనంగా నియమించబడిన మండల అధ్యక్షులకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ సభ్యులు సతీష్, కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి, ఉత్తరాంధ్ర వీర మహిళా కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, అలాగే అన్ని నియోజకవర్గ నుంచి ముఖ్య నాయకులు వాబ్బిన సత్యనారాయణ, బూర్ల విజయ శంకర్, రామచంద్ర రాజు, సూరి నాయుడు, ధనుంజయ్, శివాజీ, సత్తిబాబు, ఎసు, ఉపేంద్ర, అల్లు రమేష్, హుసేన్ ఖాన్, రేగిడి లక్ష్మణ్, ప్రకాష్, పాపారావు, రౌతు సతీష్, పుష్ప, మతా గాయత్రి, చెక్రి, చంద్ర నాయుడు, బోడసింగి రామకృష్ణ, నాయుడు గరివిడి, పండు, ఆదినారాయణ, మహేష్, హరీష్ ఐటీ కోఆర్డినేటర్, శ్రీను, బాలు యాదవ్, లక్ష్మణ, పైల సత్య, అడపా రాంబాబు, రవీంద్ర, నాయుడు, అడ్వకేట్ సుబ్రమణ్యం, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకర్, శివకుమార్, మల్లేశ్వరరావు, మరడాన రవి, సురేంద్ర, మహేష్, గంగాధర్, అప్పలరాజు, జగన్, పోల్ నాయుడు, పాట శ్రీను వాసరావు, శ్రీమతి ఆగూరు మనీ, శివకృష్ణ, కృష్ణవేణి, ఎడ్ల సంతోష్, పెద్ది వెంకటేష్, విషనీగిరి శ్రీనివాసరావు, సుంకర అప్పారావు, నూకరాజు సతీష్, రామ్ కోటి, పత్తిపాడు అచ్చం నాయుడు, వందనాలు రమణ, పతివాడ కృష్ణవేణి అధిక సంఖ్యలో వీరమహిళలు, జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.