జనసేన నాయకుడు మామిళ్ళపల్లి సూరిబాబు జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం

అమలాపురం రూరల్ మండలం: సమనస గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మామిళ్ళపల్లి సూరిబాబు జ్ఞాపకార్థం సమనస గ్రామ జనసైనికులు, నాయకులు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం, ఉప్పలగుప్తం మండల జనసేన పార్టీ అద్యక్షులు లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణమూర్తి, నాయకులు నల్లా వెంకటేశ్వరావు, వాకపల్లి శ్రీను, డి.ఎస్.ఎన్ కుమార్,నిమ్మకాయల రాజేష్, ఆ గ్రామ నాయకులు సత్తి రామచంద్రరావు, గంధం శ్రీనివాస్, కురసాల కేశవరావు, భోదూరి శ్రీరామ్, మానేపల్లి రాము, సత్తి బాబీ, పోలిశెట్టి దుర్గారావు, మామిళ్ల పల్లి సతీష్, సత్తి దుర్గారావు, తోట రామకృష్ణ, ఎరుబండి బాబీ తదితరులు పాల్గొన్నారు.