594 మార్కులతో పదవ తరగతి టాపర్ గా మధు ప్రియ
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన జనసేన నాయకులు మహాదశ నాగేశ్వరరావు కుమార్తె మధుప్రియ పదవ తరగతి పరీక్షల్లో 594 మార్కులతో విజయం సాధించి శశి వేలివెన్ను స్కూల్ టాపర్ గా నిలిచింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/marks-1024x576.jpg)
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన జనసేన నాయకులు మహాదశ నాగేశ్వరరావు కుమార్తె మధుప్రియ పదవ తరగతి పరీక్షల్లో 594 మార్కులతో విజయం సాధించి శశి వేలివెన్ను స్కూల్ టాపర్ గా నిలిచింది.