రేపు విశాఖ కు సిఎం జగన్‌..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రేపు విశాఖపట్నానికి వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖలోని శారదా పీఠం వార్షికోత్సవాలకు సిఎం హాజరుకానున్నారు. అనంతరం స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల జెఎసి ని సిఎం జగన్‌ కలవనున్నారు.