శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నదాసరి రాజు

ఇచ్చాపురం నియోజకవర్గం, కవిటి మండలం, కాపాసు కుద్ది పంచాయితీ, కాపాసుకుద్ది గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టకు కాపాసు కుద్ది గ్రామ పెద్దలు ఆహ్వానం మేరకు.. శుక్రవారం ఇచ్చాపురం జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు ఆ గ్రామానికి వెళ్లి.. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొ..ని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, జనసైనికులు రోకళ్ళ భాస్కర్, బడే దేవరాజు, మధు, దుర్యోధన, ప్రశాంత్, నిరంజన్, ఢిల్లీ శ్వరరావు, జయరామ్, తదితరులు పాల్గొన్నారు.