జన జాగృతి యాత్ర 21వ రోజు

రాజానగరం నియోజకవర్గం, జనసేన మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన జాగృతి యాత్రకు విశేష ప్రజదరణ పొందడం జరిగింది. జనసేన జన జాగృతి యాత్ర 21వ రోజులో భాగంగ రాజానగరం మండలం రామస్వామిపేట గ్రామంలో తేనేటి విందు కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పాల్గొనడం జరిగింది. ఆయన నాయకత్వంలో దద్దరిల్లిన రామస్వామి పేట గ్రామం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, రాజానగరం మండలం జనసేన పార్టీ కన్వీనర్ బత్తిన వెంకన్న దొర, రామస్వామి పేట జనసేన పార్టీ వార్డు మెంబర్స్ వట్టికూట్టి యేసులక్ష్మి, గొర్రెల వరప్రసాద్ నాయుడు, రాజానగరం మండల జనసేన పార్టీ యువసేన పల్లా హేమంత్, కోరుకొండ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చదువు నాగు, కోరుకొండ జనసేన పార్టీ సీనియర్ నాయకులు తెలగంశెట్టి శివ, కోరుకొండ మండలం సీనియర్ జనసేన పార్టీ నాయకులు తన్నీరు తాతాజీ, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, రామస్వామి పేట జనసైనికులు గెంజి నూకరాజు, అక్కిరెడ్డి సింగరి, కొత్తపల్లి అచియమ్మ, కర్రీ రాము, సేనపాతుల అదిరాజు, గొర్రపల్లి కృష్ణ, గొర్రపల్లి రాము, అక్కిరెడ్డి శ్రీను, అక్కిరెడ్డి మణిబాబు, ఓలుపు శ్రీను తీర్రి రమణ, గొర్రెల అప్పారావు, గణిరెడ్డి కృష్ణ, దాసరి శ్రీను, వట్టికూట్టి అజయ్ కుమార్, బల్లిరెడ్డి మణికంఠ,బల్లిరెడ్డి సతీష్, ఒలుపు వాసు, ఓలుపు వీరబాబు, కర్రీ స్వామి, రావులపుడి గోవిందు, కసిరెడ్డి స్వామి, గనిరెడ్డి స్వామి, జనవరపు గణేష్, బలిరెడ్డి జై రాము, గొర్రపల్లి హరేష్, పొగిరి నాని బాబు, అమరపల్లి సాయి, బల్లిరెడ్డి లక్ష్మి నారాయణ, పిల్ల దొరబాబు, అక్కిరెడ్డి వెంకటేష్, ఓలుపు వీరబాబు, ఓలుపు సూరిబాబు, గొర్రపల్లి స్వామి, తీర్రి వెంకటేష్, గణిరెడ్డి దుర్గ ప్రసాద్, బల్ల శ్రీను, ఆదడ శివపూడి అశోక్, పూడి వెంకట రమణ, అమరపల్లి శ్రీను, మొండి యేసు, అక్కిరెడ్డి నాగు, గల్లా శివ, గెంజి శివ ప్రసాద్, గెంజి రామకృష్ణ, గెంజి బాబురావు, కారణం, శివప్రసాద్, పూడి, దుర్గయ్య, పూడి, ప్రసాద్, అక్కిరెడ్డి, స్వామి, అప్పన్న, అక్కిరెడ్డి నూకరాజు, అక్కిరెడ్డి కావ్య, అక్కిరెడ్డి అపర్ణ, అక్కిరెడ్డి సతీష్, ఉగ్గిన ప్రసాద్, కొత్తపల్లి వేరేద్ర, కొత్తపల్లి అబ్రహం, గ్రామస్తులు జనసైనికులు జనసేన నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. జనసేన పార్టీ గాజు గ్లాస్ ను ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రాలు అందరికీ అందజేశారు. జనసేన పార్టీ దమ్ము ఏంటో రామస్వామి పేటలో చూపించిన రెండు వార్డు మెంబర్లు వారి సమస్యల గురించి చెప్పడం జరిగింది. అలానే జనసేన పార్టీని ముందుకెలా తీసుకెళ్లాలని ఆలోచన విధానం ఇంచార్జ్ కి చెప్పడం జరిగింది.