జనంకోసం జనసేన 263వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం, జనంకోసం జనసేన 263వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం 800 మొక్కలు పంచడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 31200 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బీడీల రాజబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు చల్లా చిట్టిరాణి, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి మండపాక శ్రీరామ్, కిలాడి రాజు, జట్లా వీరభద్రం, తుమ్మగంటి సాయి, వనమోజు మహేష్, కిల్లి చిన్న, జామిశెట్టి రమణ, మర్రిపాక నుండి కామిశెట్టి వీరబాబు, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, శివుడు రాజు గారికి, కానేటి లక్ష్మణ్, రామవరం నుండి అడపా శ్రీనివాస్, నల్ల అప్పారావు, మల్లిశాల నుండి తోగర గాంధీ, బొజ్జపు నాగు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.