జనంకోసం జనసేన 282వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 282వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 75 దానిమ్మ మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 46335 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్యదర్శి దాడి మణికంఠ, కాట్రావులపల్లి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గ్రామ ఉపాధ్యక్షులు చిట్టీడి రామారావు, బంగారు రామస్వామి, పసుపులేటి వెంకట సూర్యారావు, చక్కపల్లి సతీష్, నార్ల దిని నారాయణ, గంటా దుర్గాప్రసాద్, రామకుర్తి శ్రీ బాలకృష్ణ, తోట వెంకన్నబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ధన్యవాదాలు తెలిపారు.