మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న గురుదత్

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న చల్లని తల్లి శ్రీ శ్రీ శ్రీ మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పాల్గొని మోదకొండమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, తెలగంశెట్టి శివ, కొచ్చర్ల బాబి, కొచ్చర్ల భరత్, తన్నీరు తాతాజీ, అంజి బాబు, జాజుల కృష్ణ, కోల జాన్ ప్రసాద్, మద్దాల గంగాధర్ దొడ్డ అప్పలరాజు, గొల్ల కోటి కృష్ణ, అతికిం శెట్టి శ్రీను, బాలాజీ, యవ్వకుల భగవాన్, యవ్వకుల శ్రీను, కర్రీ శ్రీను గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.