స్వాతి గంగారపు ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ ఇంచార్జి స్వాతి గంగారపు ఆధ్వర్యంలో ఆదివారం #GoodMorningCMsir డిజిటల్ క్యాంపెయిన్ లో మదనపల్లె టౌన్ పెంచుపాడు రోడ్డు గుంతలు ప్రదర్శించడం జరిగింది.. మరియు నిమ్మనపల్లె మండలం బండమీదపల్లె రెడ్డివారి పల్లె నుండి చిన్తపర్తి తిరుపతి కి పోవుటకు రోడ్డు లేదు.. పెద్ద ఏరు అడ్డముగా ఉంది బ్రిడ్జి నిర్మించినట్లేతే 4 గ్రామములకి రోడ్డు పరిష్కరించబడును.. ఈ క్యాంపెయిన్ ద్వారా ఇక్కడ రోడ్డు నిర్మించమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, రాష్ట్ర చేనేత ప్రదన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా కార్యదర్శి గజ్జెల రెడ్డప్ప, మండల అధ్యక్షుడు గ్రానైట్ బాబు, జగదీశ్, నాయని నవీన్ కుమార్, మండల ప్రదనకార్యదర్శి రెద్దమ్మ, పద్మావతి కొలనగవేని, మజ్యాల నవీన్, కురిజుల కుమార్, ప్రధాన కార్యదర్శి నాగరాజు ప్రధాన కార్యదర్శి కిరణ్ రెడ్డి అర్జున పాల్గొన్నారు.