Vizag: పవన్ కళ్యాణ్ పాల్గొనే సభను జయప్రదం చేయాలంటూ కరపత్రాల వితరణ

అక్టోబరు 31న విశాఖఉక్కు ప్రయివేటికరణకు వ్యతిరేకంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొనే సభను జయప్రదం చేయాలని ప్రజలను కోరుతూ శివప్రసాద్ ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జగదాంబ, పూర్ణమార్కెట్, డాబాగార్డెన్స్ కూడళ్లలో కరపత్రాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.