నరసన్నపేటలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి
నరసన్నపేట నియోజకవర్గంలో నడుపురి తిరుపతిరావు ఆద్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణి చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేనను బలోపేతం చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-28-at-7.17.46-PM-1024x473.jpeg)