జనసేన ఆధ్వర్యంలో వరద బాధితులకు చికెన్ బిర్యానీ పంపిణీ

కోనసీమ జిల్లా ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలంలో జనసేన పీఏసీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో వరదబాదప్రభావిత గ్రామాలైన లంకాఫ్ ఠానేలంక, కూనాలంక, గురజాపులంక గ్రామాలలో ముంపుబాదితులతోపాటు ఏటుగట్లపై పశువులు చెంతన ఉండిపోయిన రైతులకు 2970 బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసిన జనసేన పార్టీ.. నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పితాని బాలకృష్ణ, జనసైనికులు ఇంటింటికీ తిరిగి ప్యాకెట్లు అందజేయడం జరిగింది.