పద్మశ్రీ పురస్కార గ్రహీత సుంకర వెంకట ఆదినారాయణరావుని సత్కరించిన జనసేన నాయకులు

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ ఆర్తోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు ని విశాఖలో జనసేన పక్షాన సత్కరించటమైనది. జనసేన పార్టీ పిఏసి సభ్యులు కోన తాతారావు, రాష్ట్ర అధకార ప్రతినిధి సుందరపు విజయకుమార్, పార్టీ నేతలు శ్రీమతి పి.ఉషాకిరణ్, డా.సందీప్ పంచకర్ల, మూర్తి యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.