జనసైనికుల ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బొబ్బిలి నియోజకవర్గంలో కమ్మ వలస గ్రామంలో కమ్మ వలస, ముత్తా వలస జనసైనికుల ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో పూతి గౌరీ శంకర్, జమ్మూ గణేష్, పాతినివలస జానకి, చప్ప మనోజ్, చెందు, బేవర అప్పలనాయుడు, రాంబార్కి రవికుమార్, వావిలిపల్లి శంకర్ రావు, పూతి కిరణ్, సత్యనారాయణ, ప్రసన్న, రాగాల నానాజీ మరియు కమ్మ వలస, ముత్తా వలస జనసైనికులు పాల్గొనడం జరిగింది.