భైరిపురం జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

చీపురుపల్లి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది వెంకటేష్ సీనియర్ నాయకులు మరియు కొర్లమ్ పంటల సత్యన్నారాయణ ముఖ్య అతిధులుగా మంగళవారం భైరిపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి భైరిపురం గ్రామ ప్రజలు, యూత్ సభ్యలు మరియు నాలుగు మండలాల ప్రజలు, జనసేన అధినేత అభిమానులు, వీర మహిళలు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.