జనసేన ఆధ్వర్యంలో వరద భాదితులకు నిత్యవసర వస్తువులు పంపిణి

కోనసీమ జిల్లా: అమలాపురం రూరల్ బండారులంక గ్రామ ప్రజలు వరద ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారని జనసేన నాయకుడు బట్టు పండు పార్టీ నాయకులు దృష్టికి తీసుకురాగా. నాయకులు స్పందించి వరద ముంపు కాలనీలను సందర్శించి బాధితులకు నిత్యావసర వస్తువుల (కూరగాయలు, బ్రెడ్, బిస్కట్స్ పెకెట్స్) అందజేసారు. ఈ కార్యక్రమంలో లింగోలు పండు, యాళ్ళ నాగ సతీష్, ఆర్ డీఎస్ ప్రసాద్, కంచి పల్లి అబ్బులు, కొప్పుల నాగ మానస, తిక్కా సరస్వతి, కరాటం వాణి, నల్లా వెంకటేశ్వరావు, గంగాబత్తుల కిషోర్, పోలిశెట్టి కన్న, కొలిసెట్టి తాతాజీ, పోలిశెట్టి మహేష్, బండి మణికంఠ, నిమ్మకాయల రాజేష్, నిమ్మకాయల దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.