ఎలిసెట్టి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఉచిత వినాయకుని ప్రతిమల పంపిణీ

విజయవాడ, వినాయక చవితి పండుగ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ రామకృష్ణ టవర్స్ దగ్గర ఎలిసెట్టి బ్రదర్స్ ఎలిసెట్ రామకృష్ణ మరియు ఎలిసెట్టి నెహ్రూ ఆధ్వర్యంలో విజయవాడ నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు వెన్నా శివ శంకర్ చేతుల మీదుగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంకుల బుజ్జి, పూషడపు కుటుంబరావు, కరీంకొండ శివరామకృష్ణ, వేముల వెంకటేష్, పాలవలస కోటేశ్వరావు, సాయన శ్రీనివాసరావు, ఎమ్మాడి బత్తిన అఖిలేష్, పసుపులేటి కోటయ్య, అంజిమరాజు శ్రీనివాసరావు, వెన్నా నారాయణరావు, చెక్క రామయ్య, పటాన్ షబ్బీర్, కలారి మధు కృష్ణ, కోలపల్లి సాయి సురేష్, కొల్లాటి స్వామి, లంక రవి, అజయ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.