జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అందజేసిన జనసేన నాయకులు డి చిరంజీవి, చిన్ని. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, వెంకీ, సింధు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.