హుకుంపేటలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా, జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మరియు రాజమండ్రి రూరల్ ఇంచార్జ్ కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు హుకుంపేట గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లను అందజేసిన రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు చప్పా చిన్నారావు మరియు చిక్కాల బాబులు, సోము వినాయక్, పోతురాజు రాజేష్, కురుమళ్ళ శ్రీను, కొడవళ్ళ సత్తిపండు, ఇంటి తాతాజీ, కుప్పాల వీరబాబు, అమలాపురపు సతీష్, దామోదర దొర్రయ్య, ఇంటి శ్రీను మరియు ఈ కార్యక్రమంలో హుకుంపేట జనసైనికులు పాల్గొన్నారు.