మచిలీపట్నం జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ చలివేంద్రం

మచిలీపట్నం నియోజకవర్గం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తి తో.. మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గానూ.. మచిలీపట్నం స్థానిక బైపాస్ రోడ్ లో జనసేన పార్టీ తరఫున డొక్కా సీతమ్మ వారి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.