జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా డోన్ జనసేన

డోన్ నియోజకవర్గం బేతంచెర్ల నగర పంచాయతీ జనసైనికులతో డోన్ నియోజకవర్గ నాయకులు శ్రీ బాలు యాదవ్ ఇంకా బలంగా జనసేన పార్టీ కార్యక్రమాలు చేపట్టి పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మండల నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.