డి.ఎస్.పి కార్యాలయాన్నీ జంగారెడ్డిగూడెంలో కలపొద్దు: నూజివీడు జనసేన

నూజివీడు డివిజన్ నుండి డి.ఎస్.పి కార్యాలయాన్నీ 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగారెడ్డిగూడెంలో కలపడాన్ని ఆపాలని.. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆఫీస్ ను మరియు జిల్లా కోర్టుని ఏలూరు తరలించడాన్ని నిలపాలని.. జనసేన పార్టీ నాయకులు శుక్రవారం నూజివీడు లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వరకూ.. పాదయాత్ర చేసి, సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలొ జనసేన పార్టీ నాయకులు వెంకట్రావు, నాగబాబు, శివరామకృష్ణ, రాజు, రాము, రవికిరణ్, పవన్, మహేష్, సునీల్, తేజస్విని,వెంకట్, అశోక్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-11-at-6.00.54-PM-1.jpeg
This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-11-at-6.00.54-PM.jpeg