గురజాలలో ఎన్.డి.ఏ కూటమి ఇంటింటి ప్రచారం

గురజాల: గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గురజాల నియోజవర్గం ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెంలో ఇంటింటికి తిరిగి ఉమ్మడి మేనిఫెస్టో వివరించి, గురజాల నియోజవర్గ ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గారికి, మరియు నరసరావుపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్డించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, నియోజవర్గ ఐటీ కోఆర్డినేటర్ మునగా వెంకట్, జనసేన నాయకులు.. దీకొండ కిరణ్, నకరికండి నర్సి, కంభంపాటి ముక్కంటి, పందిటి వారి పాలెం టిడిపి నాయకులు పాల్గొన్నారు.