డాక్టర్ చంద్రశేఖర్ ని సత్కరించిన జనసేన నాయకులు

కాకినాడ, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆదివారం సంక్రాంతి ఫౌండేషన్ అధినేత శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ చంద్రశేఖర్ కి పద్మశ్రీ పురస్కారం అందుకున్నందుకుగాను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.