డాక్టర్ కలికిరి మురళిమోహన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలంలో తెలుగుదేశం నాయకులు డాక్టర్ కలికిరి మురళిమోహన్ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎగువతడకర పంచాయతీలో ఇంటింటి ప్రచారంను డాక్టర్ కలికిరి మురళిమోహన్ మొదలు పెట్టారు. రానున్న జనసేన – టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు టిడిపి నాయకులు డాక్టర్ కలికిరి మురళిమోహన్, జనసేన మండల అధ్యక్షులు శివ, ప్రధాన కార్యదర్శి ఉదయ్ , సీనియర్ నాయకులు మురళీధర్, మోహన్, చిన్న, అజిత్, రాజేష్, పవన్, తేజోవంత్, కిషోర్, రెడ్డెప్ప, ఉదయ్, గౌతమ్, భారత్, మురార్జి, దిల్లిప్రసాధ్, హేమంత్ జయప్రకాష్, శివశంకర్, తెలుగు దేశం మండల పార్టీ అధ్యక్షుడు దిలీప్ కుమార్,మండల ప్రధాన కార్యదర్శి మధుకుమార్, మాజీ జెడ్పిటీసి సభ్యులు వెంకటేష్ చౌదరి మరియు ఇరు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.