అర్జిల్లి పాములయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం: మూలపేట గ్రామానికి చెందిన అర్జిల్లి పాములయ్య అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్, రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు మత్స్యకార నాయకులు పల్లేటి బాపన దొర సమక్షంలో అర్జీల్లి పాములయ్య కుటుంబాన్ని పరామర్శించి, ఆ కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కీర్తి చంటిబాబు, గుర్రం గంగాధర్, రామిశెట్టి, రాంబాబు, రామిశెట్టి కొండబాబు, రామిశెట్టి కండియా, రామిశెట్టి సింహాద్రి, రామిశెట్టి శివయ్య, రామిశెట్టి చిన్న కాటుకులయ్య, వాసపల్లి చిన్న, మెరుగు తాతీలు, మళ్లీ మణికంఠ, రామిశెట్టి కాశీ, రామిశెట్టి జగన్నాథం, ముమ్మిడి గణేష్, సూర్యచంద్ర, మణికంఠ రెడ్డి, ముప్పిడి కాశియ్య, వంక కొండబాబు, బడే మషెను, సోది శ్రీనివాస్, తిత్తి హరిబాబు, గేదెల వెంకటరావు చింతకాయల పూరి జగన్నాథ్, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.