గుండుబిల్లి దుర్గ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: బి ప్రత్తిపాడు గ్రామానికి చెందినటువంటి గుండుబిల్లి దుర్గ అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ గోపికృష్ణ, బొజ్జ బుల్లి రాజు, సోడిచెట్టి లచ్చన్న, పెను పోతుల శివ, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.