కందుల దుర్గేష్ కు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రమేష్ బాబు

రాజమండ్రి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ జన్మదిన సందర్భంగా ఆదివారం రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయం నందు వారికి కుటుంబ సమేతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, వారిని సత్కరించి, బహుమతి ప్రధానం చేసిన రాజోలు నియోజవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు.